
May 8,2025 మధ్యాహ్నం, భారత విదేశాంగ కార్యదర్శి విక్రం మిశ్రి వెల్లడించిన ప్రకారం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) బోర్డు సమావేశంలో ఈ శుక్రవారం, అనగా May 9,2025, భారత్ తన అధికారిక అభిప్రాయాన్ని భారతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ద్వారా ధృడంగా తెలియచేయనుంది .
ఇది న్యూఢిల్లీ పాకిస్తాన్కు ఇచ్చిన రుణాల పునర్విమర్శ కోరినందుకు సంబంధించిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది