
జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు, ఈ కొత్త నిబంధనల ద్వారా తత్కాల్ టికెట్లలో పారదర్శకతను పెంచడం, మోసాలను అరికట్టడం, మానవ మధ్యవర్తిత్వాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉంది.
తేదీ: జూలై 1, 2025 నుండి అమలు
ఆధార్ ఆధారిత ధృవీకరణ తప్పనిసరి
OTP ధృవీకరణ జూలై 15 నుంచి ప్రారంభం
ఆధార్ వినియోగదారుల కోసం:
- జూలై 1, 2025 నుండి IRCTC వెబ్సైట్/యాప్ ద్వారా తత్కాల్ బుకింగ్స్ కేవలం ఆధార్ ధృవీకృత వినియోగదారులకు మాత్రమే అనుమతిస్తారు.
- జూలై 15, 2025 నుండి ఆధార్ ఆధారిత OTP వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలి.
ఆధార్ లేని వినియోగదారులకు:
- జూలై 15, 2025 నుండి PRS కౌంటర్లు లేదా అధికారిక ఏజెంట్ల ద్వారా (YTSK) తత్కాల్ బుకింగ్ చేసేటప్పుడు,
- వినియోగదారి మొబైల్కు OTP పంపించి ధృవీకరించాలి.
ట్రావెల్ ఏజెంట్ల కోసం:
- తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లో ఏజెంట్లకు బుకింగ్ అనుమతి ఉండదు.
- AC క్లాసుల కోసం:
ఉ. 10:00 నుండి 10:30 వరకు
- Non-AC క్లాసుల కోసం:
ఉ. 11:00 నుండి 11:30 వరకు
- AC క్లాసుల కోసం:
ప్రభుత్వ ఉద్దేశ్యం:
ఈ కొత్త నిబంధనల ద్వారా తత్కాల్ టికెట్లలో పారదర్శకతను పెంచడం, మోసాలను అరికట్టడం, మానవ మధ్యవర్తిత్వాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉంది.
మీరు ఈ వార్తను మీ WhatsApp సమూహాల్లో భాగస్వామ్యం చేయవచ్చు సర్పంచ్ న్యూస్ ప్రత్యేక కథనం