
పూజ్య గురువులు అభినవశుక, ప్రవచననిధి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ఆధ్వర్యవంలో లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం నందు అంబాయాగం, చండీ పారాయణము మరియు పీఠికాపుర క్షేత్ర వైశిష్ట్యము పై ప్రవచనం ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్వగృహములో జరుగుతుంది.
అంబాయాగం, చండీ పారాయణము
మే 18 2025, ఆదివారం ఉ॥ 08:00 గంటల నుండి మ॥ 01:00 గంట వరకు
108 సార్లు మణిద్వీప పారాయణము మూడు రోజులు
(శ్రీ దేవీభాగవతము నందు గల 283 సంస్కృత శ్లోకములు)
గురువు గారు పీఠికాపుర క్షేత్ర వైశిష్ట్యము పై ప్రవచనం మే 18 2025, ఆదివారం సా॥ 06:00 గంటల నుండి రా॥ 08:00 గంటల వరకు జరుగుతుంది.
Venue: పిఠాపురం నియోజకవర్గం, చేబ్రోలు గ్రామం నందు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్వగృహములో
Map: https://maps.app.goo.gl/qEmvWVvo2G3koMkp6